సాక్షి, హైదరాబాద్ : కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి జైపాల్రెడ్డి(77) అనారోగ్య కారణాలతో ఆదివారం తెల్లవారు జామున కన్నుమూశారు. భౌతికకాయానికి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు నిర్ణయించారు. భారత బాక్సింగ్ దిగ్గజం మేరీ కోమ్ స్వర్ణంతో మెరిసింది. ఆదివారం జరిగిన ఇండోనేసియా 23వ prident కప్ బాక్సింగ్ టోర్నమెంట్ ఫైనల్లో ఈ మణిపూర్ మణిపూస(51 కేజీలు) ఆస్ట్రేలియా బాక్సర్ ఫ్రాంక్స్ ఎప్రిల్ను 5-0తో చిత్తు చేసింది.
మరిన్ని ప్రధాన వార్తలకు కింది వీడియోను వీక్షించండి..