నేటి ముఖ్యాంశాలు

28 Jul, 2017 10:04 IST|Sakshi
డ్రగ్స్‌ కేసు
డ్రగ్స్‌ కేసులో ఇవాళ సిట్‌ ముందు హిరో రవితేజ హాజరుకానున్నారు. ఇప్పటికే విదేశాల్లో షూటింగ్‌ పూర్తి చేసుకొని హైదరాబాద్‌ చేరుకున్న రవితేజ తన నివాసం నుంచి కాకుండా ప్రత్యామ్నయ మార్గంలో సిట్‌ కార్యాలనికి చేరుకోవాలని సన్నాహాలు చేస్తున్నాడు.
 
బలపరీక్ష
బీహార్‌ సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన నితీష్‌కుమార్‌ ఇవాళ అసెంబ్లీలో బలపరీక్ష ఎదుర్కోనున్నారు. బీహార్‌ అసెంబ్లీలో మొత్తం ఎమ్మెల్యేల సంఖ్య 243 కాగా మ్యాజిక్‌ ఫిగర్‌ 142.
 
మావోయిస్టు వారోత్సవాలు
విశాఖ ఏజెన్సీలో నేటి నుంచి మావోయిస్టు వారోత్సవాలు ప్రారంభకానున్నాయి. దీంతో ఎజేన్సీలో పోలీసులు భారిగా మోహరించారు. వారోత్సవాలను విజయవంతం చేయాలని మావోయిస్టులు పిలుపునిచ్చారు.
 
తొలి టెస్టు
భారత్‌-శ్రీలంకల మధ్య గాలేలో జరుగుతున్నతొలి టెస్టు ఆట మూడో రోజుకు చేరుకుంది. భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ 600 పరుగులకు ఆలౌట్‌ అవ్వగా శ్రీలంక 155 పరుగులకే 5 వికెట్లు కోల్పొయింది.
మరిన్ని వార్తలు