- ఈ నెల 10న అనంతపురంలోని ఎంవైఆర్ ఫంక్షన్ హాల్లో వైఎస్ జగన్ యువభేరి
ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్తో వైఎస్ జగన్ యువభేరి
- ఢిల్లీ : నవంబర్ 28న హైదరాబాద్కు ప్రధాని
గ్లోబల్ ఎంటర్ప్రెన్యుర్షిప్ సమ్మిట్కు హాజరుకానున్న మోదీ
ట్రంప్ కుమార్తెతో కలిసి సదస్సును ప్రారంభించనున్న ప్రధాని
- ఢిల్లీ : ఎన్జీటీలో కాళేశ్వరంపై విచారణ నేటికి వాయిదా
- పెట్రోల్, డీజిల్పై లీటర్కు రూ.2 తగ్గింపు
- హైదరాబాద్ : కొత్త కాలేజీలకు అనుమతుల్లేవ్
ఐదేళ్ల పాటు నిషేధం విధించాలని ఏఐసీటీఈ ఆలోచనలు
- హైదరాబాద్ : సమ్మక్క, సారలమ్మ జాతరకు 80 కోట్లు : మంత్రి చందులాల్
జనవరి 31వ తేదీ నుంచి ఫిబ్రవరి 3 వరకు జాతర
- హైదరాబాద్ : హైదరాబాద్-కాకినాడ మధ్య ప్రత్యేక రైలు
- హైదరాబాద్ : రేపటి నుంచి ఓపెన్ ఎస్సెస్సీ, ఇంటర్ పరీక్షలు
- నేడు మద్రాస్ హైకోర్టులో జయ మృతి విచారణ కమిషన్పై విచారణ
జయ మృతిపై విచారణ కమిషన్ ఏర్పాటు చెల్లదని దాఖలైన పిటిషన్
- నేడు ఆర్బీఐ పరపతి విధాన కమిటీ రెండో రోజు సమావేశం
కీలక రేట్లలో కోత విధించాలని కోరుతున్న ప్రభుత్వం, పరిశ్రమ వర్గాలు
ఇవాళ నిర్ణయం వెల్లడించనున్న ఎంపీసీ
- ఢిల్లీ : నేటి నుంచి డబ్ల్యూఈఎఫ్ సదస్సు
మూడ్రోజులపాటు సీఐఐ ఆధ్వర్యంలో సదస్సు
35 దేశాల నుంచి హాజరుకానున్న 650 మంది ప్రతినిధులు
- హైదరాబాద్కు పొంచి ఉన్న వాన ముప్పు
మరో రెండు రోజులపాటు భారీ వర్షాలు
భారీ వర్షాల హెచ్చరికలతో భయాందోళనలో నగరవాసులు
- శ్రీశైలం జలాశయానికి పెరుగుతున్న వరద
పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు, ప్రస్తుతం 879.90 అడుగులు
- తిరుమలలో కొనసాగుతున్న రద్దీ, 24 కంపార్ట్మెంట్లలో భక్తులు
సర్వదర్శనానికి 6గంటలు, నడక భక్తులకు 3 గంటలు
>