టుడే న్యూస్‌ అప్‌డేట్స్‌

4 Oct, 2017 07:58 IST|Sakshi
  • ఈ నెల 10న అనంతపురంలోని ఎంవైఆర్‌ ఫంక్షన్‌ హాల్‌లో వైఎస్‌ జగన్ యువభేరి
    ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్‌తో వైఎస్‌ జగన్‌ యువభేరి
     
  • ఢిల్లీ : నవంబర్‌ 28న హైదరాబాద్‌కు ప్రధాని
    గ్లోబల్‌ ఎంటర్‌ప్రెన్యుర్‌షిప్‌ సమ్మిట్‌కు హాజరుకానున్న మోదీ
    ట్రంప్‌ కుమార్తెతో కలిసి సదస్సును ప్రారంభించనున్న ప్రధాని
     
  • ఢిల్లీ : ఎన్జీటీలో కాళేశ్వరంపై విచారణ నేటికి వాయిదా
     
  • పెట్రోల్‌, డీజిల్‌పై లీటర్‌కు రూ.2 తగ్గింపు
     
  • హైదరాబాద్‌ : కొత్త కాలేజీలకు అనుమతుల్లేవ్‌
    ఐదేళ్ల పాటు నిషేధం విధించాలని ఏఐసీటీఈ ఆలోచనలు
     
  • హైదరాబాద్‌ : సమ్మక్క, సారలమ్మ జాతరకు 80 కోట్లు : మంత్రి చందులాల్‌
    జనవరి 31వ తేదీ నుంచి ఫిబ్రవరి 3 వరకు జాతర
     
  • హైదరాబాద్‌ : హైదరాబాద్‌-కాకినాడ మధ్య ప్రత్యేక రైలు
     
  • హైదరాబాద్‌ : రేపటి నుంచి ఓపెన్‌ ఎస్సెస్సీ, ఇంటర్‌ పరీక్షలు
     
  • నేడు మద్రాస్‌ హైకోర్టులో జయ మృతి విచారణ కమిషన్‌పై విచారణ
    జయ మృతిపై విచారణ కమిషన్‌ ఏర్పాటు చెల్లదని దాఖలైన పిటిషన్‌
     
  • నేడు ఆర్బీఐ పరపతి విధాన కమిటీ  రెండో రోజు సమావేశం
    కీలక రేట్లలో కోత విధించాలని కోరుతున్న ప్రభుత్వం, పరిశ్రమ వర్గాలు
    ఇవాళ నిర్ణయం వెల్లడించనున్న ఎంపీసీ
     
  • ఢిల్లీ : నేటి నుంచి డబ్ల్యూఈఎఫ్‌ సదస్సు
    మూడ్రోజులపాటు సీఐఐ ఆధ్వర్యంలో సదస్సు
    35 దేశాల నుంచి హాజరుకానున్న 650 మంది ప్రతినిధులు
     
  • హైదరాబాద్‌కు పొంచి ఉన్న వాన ముప్పు
    మరో రెండు రోజులపాటు భారీ వర్షాలు
    భారీ వర్షాల హెచ్చరికలతో భయాందోళనలో నగరవాసులు
     
  • శ్రీశైలం జలాశయానికి పెరుగుతున్న వరద
    పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు, ప్రస్తుతం 879.90 అడుగులు
     
  • తిరుమలలో కొనసాగుతున్న రద్దీ, 24 కంపార్ట్‌మెంట్లలో భక్తులు
    సర్వదర్శనానికి 6గంటలు, నడక భక్తులకు 3 గంటలు
>
మరిన్ని వార్తలు