ఈనాటి ముఖ్యాంశాలు

8 Dec, 2019 19:02 IST|Sakshi

దేశ రాజధాని ఢిల్లీలో ఆదివారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదం జరిగింది. రాణిఝూన్సీలోని అనాజ్‌మండీ ప్రాంతంలోన ఉన్న  ఓ ఫ్యాక్టరీలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఇదిలా ఉండగా మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించాలంటూ ఒక వైపు ఆందోళనలు జరుగుతున్నా కామాంధులు రెచ్చిపోతున్నారు.  తాజాగా చిత్తూరు జిల్లాలో ఓ బాలికపై ఇద్దరు కామాంధులు లైంగిక దాడికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. ఇవే కాకుండా  తిరుమల శ్రీవారి లడ్డు తయారీ కేంద్రం బూందీ పోటులో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఇలాంటి మరిన్ని వార్తల కోసం ఈ వీడియో క్లిక్‌ చేయండి. 

మరిన్ని వార్తలు