ఈనాటి ముఖ్యాంశాలు

2 Mar, 2020 19:30 IST|Sakshi

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనావైరస్ తెలంగాణలోకి ప్రవేశించింది. భారత్‌లో కొత్తగా రెండు కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్యఆరోగ్యశాఖ ప్రకటించింది. ఇక, నిర్భయ దోషుల ఉరిశిక్ష మరోసారి వాయిదా పడింది. ఇదిలా ఉండగా, మిషన్‌ బిల్డ్‌ ఏపీపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. మరోవైపు ఆమదాలవలస మాజీ ఎమ్మెల్యే, ప్రభుత్వ మాజీ విప్‌ కూన రవికుమార్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. సోమవారం చోటు చేసుకున్న మరిన్ని వార్తల కోసం ఈ వీడియో క్లిక్‌ చేయండి. 

మరిన్ని వార్తలు