జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్థానిక ఇందిరాగాంధీ స్టేడియంలో గురువారం ఫిట్ ఇండియా కార్యక్రమాన్ని ప్రారంభించారు. జమ్ము కశ్మీర్పై పాకిస్తాన్ తీరును రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తీవ్రంగా తప్పుపట్టారు. కశ్మీర్ వ్యవహారంలో నిరాధార వ్యాఖ్యలు చేయరాదని పాకిస్తాన్ను ఆయన గురువారం హెచ్చరించారు. ఫేస్బుక్ పరిచయం మరో బాలికను బలిగొంది. సామాజిక మాధ్యమం ద్వారా పరిచయం పెంచుకుని, ఆ తర్వాత ఆమెను దారుణంగా హతమార్చాడో యువకుడు.ఇలాంటి వార్తల కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.