16 మంది ఐపీఎస్‌ల బదిలీ

18 Jan, 2015 07:43 IST|Sakshi
  • విశాఖపట్నం పోలీస్ కమిషనర్‌గా అమిత్‌గార్గ్  
  •  వెయిటింగ్‌లో ఉన్న వారికీ పోస్టింగులు
  • సాక్షి, హైదరాబాద్: కీలకమైన విశాఖపట్నం పోలీస్ కమిషనర్‌గా అమిత్‌గార్గ్ నియమితులయ్యారు. ఎర్రచందనం యాంటీ స్మగ్లింగ్ టాస్క్‌ఫోర్స్ అధిపతిగా (డీఐజీ) ఎం.కాంతారావు, ట్రాన్స్‌కో విజిలెన్స్ విభాగం జేఎండీగా ఉమాపతిని నియమించారు. ఈ మేరకు పలువురు ఐపీఎస్‌లను బదిలీ చేయడంతోపాటు ప్రస్తుతం వెయిటింగ్‌లో ఉన్న వారికి పోస్టింగ్‌లు ఇస్తూ ప్రభుత్వం శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది.

>
మరిన్ని వార్తలు