డబుల్‌ ‘ట్రిపుల్‌’ రైడ్‌

14 Jun, 2018 13:13 IST|Sakshi

మచిలీపట్నం : ఒక బైక్‌.. ఆరుగురు ప్రయాణికులు.. ఆశ్చర్యంగా ఉందా.. ఈ చిత్రం చూడండి.. ముగ్గురు యువకులతో పాటు మేము సైతం అంటూ శునకాలు రాజసం ఒలకబోస్తున్నాయి. విశ్వాసానికి ప్రతీకగా నిలిచే శునకాలను ఇంట్లోనే కాక వృత్తి సమయంలోనూ తమ వెంట ఉంచుకుంటూ ఎక్కడికంటే అక్కడి వాటిని తీసుకెళుతున్నారు కొందరు మత్స్యకారులు. ఈ డబుల్‌ ట్రిపుల్‌ డ్రైవింగ్‌ను మంగినపూడి బీచ్‌రోడ్డులో ‘సాక్షి’ క్లిక్‌మనిపించింది.– సాక్షి ఫొటో గ్రాఫర్

మరిన్ని వార్తలు