మిర్చి లారీని ఎత్తుకెళ్లిన దుండగులు

23 Apr, 2015 10:55 IST|Sakshi

గుంటూరు(సత్తెనపల్లి): గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలంలో మిర్చిలోడ్‌తో వెళుతున్న లారీని గుర్తుతెలియని వ్యక్తులు గురువారం అడ్డుకున్నారు. అనంతరం డ్రైవర్‌ను చితకబాది, లారీని తీసుకెళ్లారు.

డ్రైవర్ ఫిర్యాదు మేరకు పోలీసులు దుండగుల కోసం గాలింపు చేపట్టారు.

మరిన్ని వార్తలు