తిరుమల సమాచారం

6 Apr, 2015 00:31 IST|Sakshi
తిరుమల సమాచారం

తిరుమలలో ఆదివారం సాయంత్రం భక్తుల రద్దీ మోస్తరుగా ఉంది. ఉచిత, రూ.50, రూ.100,రూ.500ల గదుల కోసం భక్తులు వేచి ఉన్నారు. ఉచిత దర్శనం కోసం వేచి ఉండే వారితో రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 24 కంపార్ట్‌మెంట్లు నిండాయి.
 సాయంత్రం 6 గంటలకు అందిన సమాచారం: గదుల వివరాలు:

 ఉచిత గదులు - 46, రూ.50 గదులు - 9,  రూ.100 గదులు - 18 ఖాళీగా ఉన్నాయి, రూ.500 గదులు- ఖాళీగా లేవు
 ఆర్జితసేవా టికెట్ల వివరాలు: ఆర్జిత బ్రహ్మోత్సవం: 190, సహస్ర దీపాలంకరణ సేవ - 168 ఖాళీ ఉన్నాయి
 వసంతోత్సవం - 196 ఖాళీ ఉన్నాయి
 సోమవారం ప్రత్యేకసేవ - విశేషపూజ

మరిన్ని వార్తలు