గోదావరిలో ఇద్దరి గల్లంతు

3 May, 2015 20:55 IST|Sakshi

తూర్పుగోదావరి జిల్లాలో గోదావరి స్నానానికి వెళ్లి ఇద్దరు గల్లంతయ్యారు.

 

ఆలమూరు మండలం జొన్నాడ గ్రామానికి చెందిన మట్టా వెంకటరమణ(35), ఆయనకు వరుస కుమారుడైన మట్టా సురేంద్ర (15) ఆదివారం సాయంత్రం స్నానానికి వెళ్లి గోదావరి నదిలో గల్లంతయ్యారు. సమాచారం తెలుసుకున్న కుటుంబసభ్యులు వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

మరిన్ని వార్తలు