'ఫ్యాక్షన్ వదిలితేనే అభివృద్ధి'

8 Feb, 2015 11:35 IST|Sakshi

కర్నూలు: జిల్లా అభివృద్ది చెందాలంటే ఫ్యాక్షన్ వదిలి శాంతియుతంగా ఉండాలని ఏపీ హోంశాఖ మంత్రి ఎన్.చినరాజప్ప కర్నూలు జిల్లా వాసులకు సూచించారు. ఆదివారం కర్నూలులో టూటౌన్ పోలీస్ స్టేషన్ను ఆర్థిక మంత్రి యనమలతో కలసి ఆయన ప్రారంభించారు. అనంతరం చినరాజప్ప మాట్లాడుతూ... రాయలసీమ ప్రాంతాల్లో ఎర్రచందనం అక్రమ రవాణా తగ్గిపోయిందని చినరాజప్ప వెల్లడించారు.

మరిన్ని వార్తలు