శ్రీవారికి రూ. 2 కోట్ల విరాళం

23 Mar, 2017 10:52 IST|Sakshi
శ్రీవారికి రూ. 2 కోట్ల విరాళం
తిరుమల: కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారికి గురువారం ఓ అజ్ఞాత భక్తుడు పెద్ద మొత్తంలో విరాళమిచ్చాడు.  పెరు చెప్పడానికి ఇష్టపడని ఓ వ్యక్తి శ్రీవారికి రూ. 2 కోట్లు విరాళం అందజేశాడు. ఆ డబ్బును అన్న ప్రసాదానికి వినియోగించాలని కోరాడని ఆలయ అధికారులు తెలిపారు.
మరిన్ని వార్తలు