దుర్గమ్మను దర్శించుకున్న వేమిరెడ్డి

7 Mar, 2018 10:28 IST|Sakshi

సాక్షి, విజయవాడ : వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌ పార్టీ తరఫున రాజ్యసభ సభ్యత్వానికి నామినేషన్‌ దాఖలు చేయనున్న వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి బుధవారం ఉదయం విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకుని ఆశీర్వచనం పొందారు. ఆయనతో పాటు ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి కూడా ఉన్నారు. వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి...ఇవాళ నామినేషన్‌ దాఖలు చేయనున్నారు.

మరిన్ని వార్తలు