ఈఎస్‌ఐ డైరెక్టరేట్‌లో విజిలెన్స్‌ అధికారుల దాడులు

1 Oct, 2019 14:30 IST|Sakshi

సాక్షి, విజయవాడ : విజయవాడ ఈఎస్‌ఐ డైరెక్టరేట్‌లో విజిలెన్స్‌ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈఎస్‌ఐ రికార్డ్స్‌, అకౌంట్స్‌లో అవకతవకలు జరిగాయన్న అనుమానంతో మంగళవారం తనిఖీలు జరిపినట్లు అధికారులు తెలిపారు. ఈ క్రమంలో ఇఏస్‌ఐ సిబ్బందిని విచారిస్తున్నామని,  సాయంత్రం వరకు తనిఖీలు కొనసాగుతాయని విజిలెన్స్‌ అధికారులు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు