238 అక్రమ విద్యుత్ కనెక్షన్ల గుర్తింపు

14 Sep, 2015 15:54 IST|Sakshi

కోస్గి : కర్నూలు జిల్లా కోస్గి మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో విద్యుత్ శాఖ విజిలెన్స్ అధికారులు సోమవారం విస్తృతంగా దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా 238 మంది అక్రమంగా విద్యుత్ కనెక్షన్లు వాడుతున్నట్టు వెలుగు చూసింది. దీంతో 238 మందిపై అధికారులు కేసులు నమోదు చేశారు. రూ.2.44 లక్షల జరిమానా విధించారు.

మరిన్ని వార్తలు