రైస్ మిల్లు యజమానులపై విజిలెన్స్ కొరడా

20 Mar, 2015 23:40 IST|Sakshi

నెల్లూరు : నెల్లూరు జిల్లాలో విజిలెన్స్ అధికారులు కొరడా ఝళిపించారు. శుక్రవారం నెల్లూరు జిల్లా సూళ్లురుపేటలో రైస్ మిల్లులపై విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో అనధికారికంగా నిల్వచేసిన రూ.2 కోట్ల విలువైన బియ్యం, ధాన్యాన్ని అధికారులు సీజ్ చేశారు.

మరిన్ని వార్తలు