అనంతపురం జిల్లాలో వోల్వో బస్సులో మంటలు

23 Nov, 2013 17:41 IST|Sakshi

అనంతపురం : మహబూబ్నగర్ జిల్లాలో వోల్వో బస్సు ప్రమాద ఘటన మరువక ముందే మరో సంఘటన చోటుచేసుకుంది. అనంతపురం జిల్లా హిందూపురం సమీపంలో కొండికొండ చెక్పోస్ట్ వద్ద శనివారం ఓ వోల్వో బస్సులో మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తం అయిన ప్రయాణికులు అద్దాలు పగులగొట్టి సురక్షితంగా బయటపడ్డారు. బస్సు పుట్టపర్తి నుంచి బెంగళూరు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది.

మరిన్ని వార్తలు