ఇంటి స్థలం ఇప్పించయ్యా

26 Jul, 2018 07:32 IST|Sakshi

తూర్పుగోదావరి :నిలువ నీడలేక ఇబ్బంది పడుతన్నాను ఇంటి స్థలం ఇప్పించయ్యా అంటూ పాదయాత్రలో ఉన్న జగన్‌ను కోరారు పెద్దాపురం పట్టణం తొమ్మిదో వార్డుకు చెందిన చింతపరీడి సత్య. తాను కోళ్ల ఫారంలో కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నానని, తనకు రేషన్‌ కార్డు, ఇళ్లస్థలం లేవంటూ ఆవేదన వ్యక్తం చేశారు. నన్ను నీవే ఆదుకోవాలయ్యా అంటూ ఆమె తన గోడును వినిపించారు.

మరిన్ని వార్తలు