తూర్పుగోదావరి : జగనన్నను కలుద్దామని పాదయాత్రకు వచ్చినట్టు ఊలపల్లికి చెందిన లావణ్య తెలిపారు. మా పాపను చూపించే సరికి ఆమెను తన చేతుల్లోకి తీసుకుని లాలించారని, నా చిన్నారి గాయత్రి చాలా అదృష్టవంతురాలు మాకెంతో సంతోషంగా ఉందని ఆమె తెలిపారు.