వెంకటరావు కుటుంబానికి వైఎస్ జగన్ పరామర్శ

30 Sep, 2015 20:29 IST|Sakshi

ఒంగోలు : ఆర్థిక ఇబ్బందులతో  ఆత్మహత్య చేసుకున్న పొగాకు రైతు నీలం వెంకటరావు కుటుంబాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం పరామర్శించారు.  కొండ సముద్రంలోని వెంకటరావు నివాసానికి వెళ్లిన ఆయన ఆ కుటుబానికి  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని విధాల అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అనంతరం ఒంగోలు బయల్దేరి వెళ్లారు. కాగా అంతకు ముందు పొదవారిపాలెంలో బొల్లినేని కృష్ణారావు కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్శించారు.

 

మరిన్ని వార్తలు