ఉభయ గోదావరి జిల్లాలకు వైఎస్ జగన్

8 Jun, 2016 15:36 IST|Sakshi
ఉభయ గోదావరి జిల్లాలకు వైఎస్ జగన్

హైదరాబాద్: విజయవాడలో ఈ నెల 13న జరగాల్సిన వైఎస్సార్ సీపీ విస్తృతస్థాయి సమావేశం 14కు వాయిదా పడిందని పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం తెలిపారు.

తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 15, 16 తేదీల్లో ఉభయ గోదావరి జిల్లాల్లో పర్యటిస్తారని ఆయన చెప్పారు. 15న పశ్చిమ గోదావరి, 16న తూర్పు గోదావరి జిల్లాలోని ముంపు మండలాల్లో జగన్ పర్యటిస్తారని వెల్లడించారు.

మరిన్ని వార్తలు