సాక్షి, వైఎస్సార్ జిల్లా : వైఎస్ రాజా రెడ్డి సతీమణి వైఎస్ జయమ్మ 13వ వర్ధంతి సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ పులివెందులలో జయమ్మ-రాజారెడ్డి సమాధుల వద్ద నివాళులు అర్పించారు. ఆమెతో పాటు షర్మిలమ్మ, దివంగత జార్జిరెడ్డి సతీమణి భారతమ్మ, వైఎస్ వివేకానందరెడ్డి, ఇతర కుటుంబ సభ్యులు నివాళులర్పించారు.