అగ్రిగోల్డ్‌ బాధితులకు అండగా వైఎస్సార్‌ సీపీ

17 Dec, 2018 14:11 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : అగ్రిగోల్డ్‌ బాధితులకు అండగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ.. ‘అగ్రిగోల్డ్‌ బాధితుల బాసట కమిటీ’ పార్లమెంట్‌ నియోజకవర్గ ఇంఛార్జ్‌లను నియమించింది. పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఆదేశాల మేరకు 25 పార్లమెంట్‌ నియోజకవర్గాల ఇంచార్జ్‌ల పేర్లను తెలియజేస్తూ పార్టీ కేంద్రకార్యాలయం సోమవారం ఓ పత్రికాప్రకటనను విడుదల చేసింది.

పార్లమెంట్‌ నియోజవకవర్గాలు.. ఇంచార్జ్‌లు
1. శ్రీకాకుళం- దువ్వాడ శ్రీకాంత్‌
2. విజయనగరం- మజ్జి సుర్రప్పుడు
3. విశాఖపట్నం- ఎం. కృష్ణం రాజు
4. అనకాపల్లి- జెర్రిపోతుల దుర్గరావు
5. అరకు - పెండ రమణ
6. కాకినాడ- పాపారాయుడు
7. అమలాపురం- కామేశ్వరరావు
8. రాజమండ్రి- బొంత శ్రీహరి
9. నరసాపురం- మేడపాటి సాయి చంద్రమౌళిశ్వర్‌ రెడ్డి
10. ఏలూరు-  రావూరి వీర వెంకట సత్యదుర్గ ప్రసాద్‌
11. మచిలీపట్నం- కొఠారి శ్రీనివాస్‌
12. విజయవాడ- అడపా శేషు 
13. నరసరావుపేట- మర్రిసుబ్బారెడ్డి
14. గుంటూరు- వనమా బాల వజ్రబాబు (డైమండ్‌ బాబు) 
15. బాపట్ల- చేజార్ల నారయణ రెడ్డి
16. ఒంగోలు- సింగరాజు వెంకటరావు
17. నంద్యాల- కర్రా హర్షవర్దన్‌ రెడ్డి
18. కర్నూలు -రుద్ర గౌడ్‌
19. అనంతపురం- కొర్రపాడు హుస్సేన్‌ పీరా
20. హిందూపురం- పి. శంకర్‌ రెడ్డి
21. కడప- విజయ ప్రతాప్‌ రెడ్డి
22. నెల్లూరు-వేలూరు మహేష్‌
23. తిరుపతి- పెర్నాటి శ్యాంప్రసాద్‌ రెడ్డి
24. రాజంపేట- ఎ.గోవింద్‌
25. చిత్తూరు- టీవీ. శ్రీనివాసులు

మరిన్ని వార్తలు