చిరంజీవి కుటుంబానికి చిన్న శ్రీను పరామర్శ

15 Jul, 2018 08:05 IST|Sakshi

గరివిడి: మండలంలోని గెడ్డపువలసకు చెందిన తుమ్మగుంటి చిరంజీవి శుక్రవారం గుండెపోటుకు గురై మరణించారు. ఈ సంగతి తెలుసుకున్న వైఎస్సార్‌ సీపీ జిల్లా రాజకీయ వ్యవహారాల సమన్వకర్త మజ్జి శ్రీనివాసరావు ఆయన కుటుంబీకులను పరామర్శించారు. చిరంజీవి మరణానికి గల కారణాలను వారిని అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కె.కృష్ణంనాయుడు, వి. శ్రీనివాసరావు, లక్ష్మణ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు