ఎమ్మెల్యే జగ్గిరెడ్డికి మాతృ వియోగం

14 Mar, 2019 19:54 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి నివాసంలో విషాదం నెలకొంది. ఎమ్మెల్యే  చిర్ల జగ్గిరెడ్డి తల్లి రాధాదేవి గురువారం మరణించారు. ఆమె గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. కాగా రాధాదేవి మృతిపట్ల వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ సంతాపం తెలిపింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తలు