ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా ఎదుర్కొంటాం: కాకాని

29 Jan, 2016 19:01 IST|Sakshi

నెల్లూరు: వైఎస్‌ఆర్‌సీపీ నేతలపై ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా ఎదుర్కొంటామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్రెడ్డి చెప్పారు. శుక్రవారం ఆయన నెల్లూరులో విలేకరులతో మాట్లాడారు.

ఏపీకి ప్రత్యేక హోదాపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మోసం చేస్తున్నాయని ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదా కోసం విద్యార్థి జేఏసీతో కలిసి పనిచేస్తామని కాకాని గోవర్ధన్‌ రెడ్డి చెప్పారు.

 



 

మరిన్ని వార్తలు