గోదావరి జిల్లాల్లో వైఎస్సార్సీపీ జయభేరి

31 Jul, 2013 20:54 IST|Sakshi

మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉభయ గోదావరి జిల్లాల్లో  సత్తా చాటింది. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో వైఎస్సార్ సీపీ బలపరిచిన అభ్యర్థులు మెజారిటీ స్థానల్లో పాగా వేశారు.

పశ్చిమగోదావరి జిల్లాలో గెలిచిన స్థానాలు
పోలవరం మండలం కోరుటూరు వైఎస్సార్ సీపీ మద్దతుదారు మామిడి శ్రీనివాస్‌ గెలుపు
పాలకోడేరు మండలం కొండేపూడిలో వైఎస్సార్ సీపీ మద్దతుదారు బి.రాంబాబు గెలుపు
భీమవరం మండలం శ్రీరామపురంలో వైఎస్సార్ సీపీ మద్దతుదారు ఎస్‌.తులసి గెలుపు

తాడేరులో వైఎస్సార్ సీపీ మద్దతుదారు నాగేశ్వర్‌రావు విజయం
ఎనమదురులో వైఎస్సార్ సీపీ మద్దతుదారు రాజేశ్వర్‌రావు గెలుపు

తూర్పుగోదావరి జిల్లాలో గెలిచిన స్థానాలు
మల్కీపురం మండలం గొల్లపాలెంలో వైఎస్సార్ సీపీ మద్దతుదారు మోహన్‌ విజయం
రావులపాలెం మండలం ఊబలంకలో వైఎస్సార్ సీపీ మద్దతుదారు వెంకాయమ్మ విజయం
రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌ స్వగ్రామంలో వైఎస్సార్ సీపీ జయకేతనం

ముమ్మిడివరం మండలం తాడిలంకలో వైఎస్సార్ సీపీ మద్దతుదారు శ్రీనివాసరావు విజయం
అయినవెల్లి మండలం ఎం.పెద్దపాలెంలో వైఎస్సార్ సీపీ మద్దతుదారు తాతారావు గెలుపు
రాజోలు మండలం జొన్నాడలో వైఎస్సార్ సీపీ మద్దతుదారు మట్టా ఈశ్వరబాల ప్రసాద్‌ గెలుపు

దిండిలో వైఎస్సార్ సీపీ మద్దతుదారు పద్మ విజయం
గొల్లపాలెంలో వైఎస్సార్ సీపీ మద్దతుదారు మోహన్‌రావు గెలుపు

మరిన్ని వార్తలు