స్టాక్‌ మార్కెట్‌ లాభాల బాట..

24 Jan, 2020 10:49 IST|Sakshi

ముంబై : గ్లోబల్‌, ఆసియా మార్కెట్ల ఊతంతో స్టాక్‌ మార్కెట్లు శుక్రవారం ఆరంభ నష్టాలను అధిగమించి లాభాల బాట పట్టాయి. పలు రంగాల షేర్లలో కొనుగోళ్లు ఊపందుకోవడంతో కీలక సూచీలు పుంజుకున్నాయి. యస్‌ బ్యాంక్‌, వొడాఫోన్‌ ఐడియా, ఐఓసీ, పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, టాటా మోటార్స్‌, జీ ఎంటర్‌టైన్‌మెంట్స్ లాభాలతో ట్రేడవుతుండగా, పవర్‌ గ్రిడ్‌, కొటాక్‌ మహిం‍ద్ర బ్యాంక్‌ షేర్ల నష్టపోతున్నాయి. మొత్తంమీద బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 166 పాయింట్ల లాభంతో 41,552 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఇక 42 పాయింట్లు పెరిగిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 12,222 పాయింట్ల వద్ద ముగిసింది.

మరిన్ని వార్తలు