సీఎం సహాయనిధికి సీసీఎల్‌ ప్రొడక్ట్స్‌ విరాళం

11 Jul, 2020 04:30 IST|Sakshi

కోవిడ్‌ –19 నివారణలో భాగంగా ముఖ్యమంత్రి సహాయనిధికి సీసీఎల్‌ ప్రొడక్ట్స్‌ ఇండియా లిమిటెడ్‌  రూ.1,11,00,011 (కోటీ 11 లక్షల 11 రూపాయలు) విరాళం అందజేసింది. శుక్రవారం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీసీఎల్‌ ప్రొడక్ట్స్‌ ఇండియా లిమిటెడ్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ సి.రాజేంద్రప్రసాద్‌ విరాళానికి సంబంధించిన చెక్కును సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి అందజేశారు.

మరిన్ని వార్తలు