కేవలం రూ.3,990కే ‘డూ–ఎస్‌2’ స్మార్ట్‌ఫోన్‌ 

20 May, 2018 11:29 IST|Sakshi

సాక్షి, సిటీబ్యూరో : ప్రముఖ మొబైల్‌ హ్యాండ్‌సెట్ల తయారీ సంస్థ డూ మొబైల్‌... తమ కొత్త ఎస్‌2 స్మార్ట్‌ ఫోన్‌ను సిటీ మార్కెట్లోకి విడుదల చేసింది. రియర్‌ 5.0ఎం.పి కెమెరా, 2ఎం.పి సెల్ఫీ కెమెరాలతో పాటు 5 అంగుళాల డిస్‌ప్లే, 1 జీబీ ర్యామ్‌లతో అత్యాధునిక ఫీచర్లు మరెన్నో కలిగిన ఈ ఫోన్‌ను రూ.3,990ధరలో వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చినట్టు కంపెనీ ప్రతినిధులు ఓ ప్రకటనలో తెలిపారు.  

మరిన్ని వార్తలు