నేడు ట్విటర్‌లో జైట్లీ

1 Feb, 2017 00:50 IST|Sakshi

న్యూఢిల్లీ: లోక్‌సభలో బడ్జెట్‌ ప్రవేశపెట్టిన అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ .. సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్‌ ట్విటర్‌లో నెటిజన్ల సందేహాలు తీర్చనున్నారు. నెటిజన్లు తమ సందేహాలను నేరుగా తనకే పంపవచ్చని ఆయన ఒక వీడియో సందేశంలో పేర్కొన్నారు. ట్విటర్‌లో ‘మైక్వశ్చన్‌టుఎఫ్‌ఎం’ హాష్‌ట్యాగ్‌తో సందేహాలు పంపవచ్చు.

మరిన్ని వార్తలు