‘టార్క్’ ఏర్పాటు

30 Mar, 2014 02:17 IST|Sakshi

చెన్నై: పన్ను చెల్లింపుదారుల్లో విశ్వసనీయతను పెంచి, ఆదాయ పన్ను నిబంధనలను క్రమబద్ధీకరించే చర్యల్లో భాగంగా పన్నుల పరిపాలనా సంస్కరణల కమిషన్(టార్క్)ను కేంద్రం ఏర్పాటు చేసింది. కేంద్ర ఆర్థిక మంత్రి సలహాదారు, టార్క్ చైర్మన్ పార్థసారథి షోమ్ శనివారం చెన్నైలో ఈ సంగతి తెలి పారు. పన్నుల విషయంలో నిర్మాణాత్మక సంస్కరణలు, నిబంధనలపై దృష్టి పెడుతున్నట్లు తెలిపారు.

మరిన్ని వార్తలు