కొత్త ఆర్థిక కార్యదర్శి ఎంపిక

6 Nov, 2017 19:54 IST|Sakshi


సాక్షి,  న్యూఢిల్లీ: రెవెన్యూ కార్యదర్శిగా  పనిచేస్తున్న  హస్ముఖ్‌ అధియాకు  కేంద్రం  పదోన్నతి కల్పించింది. కేంద్ర ఆర్థిక శాఖ కొత్త కార్యదర్శి గా ఆయనను ఎంపిక చేసింది.  ప్రస్తుత కార్యదర్శి శక్తి కాంత్ దాస్ స్థానంలో ఆయన్ను  నియమించింది.   ఈ మేరకు  క్యాబినెట్‌కు చెందిన అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆమోదం లభించింది.

ప్రస్తుతం ఈ  పదవిలో కొనసాగుతున్న శక్తి కాంత్‌ దాస్‌ పదవీ కాలం ముగియడంతో ఈ ఎంపిక అనివార్యమైంది.  

మరిన్ని వార్తలు