ఏపీలో యూఏఈ ఎక్స్చేంజ్ ప్రాంతీయ కార్యాలయం

15 Jun, 2015 04:06 IST|Sakshi
ఏపీలో యూఏఈ ఎక్స్చేంజ్ ప్రాంతీయ కార్యాలయం

విదేశీ కరెన్సీని మార్పిడి చేసే యూఏఈ ఎక్స్చేంజ్ సంస్థ రీజినల్ కార్యాలయం విజయవాడలో ప్రారంభమయ్యింది.  సంస్థ మేనేజింగ్ డెరైక్టర్ వి.జార్జి ఆంటోనీ మాట్లాడుతూ నూతన రాష్ట్రంలోని 13 జిల్లాలకు కలిపి ఈ రీజినల్ కార్యాలయం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. సమైక్యాంధ్రప్రదేశ్‌లో తమ కంపెనీకి 57 బ్రాంచీలు ఉన్నాయని తెలిపారు.

మరిన్ని వార్తలు