రేటింగ్ ను పెంచండి: భారత్

8 Jun, 2016 01:58 IST|Sakshi
రేటింగ్ ను పెంచండి: భారత్

న్యూఢిల్లీ: భారత్‌లో ఆర్థిక పరిస్థితులు మెరుగుపడ్డాయని, రేటింగ్‌ను అప్‌గ్రేడ్ చేయాలని అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ రేటింగ్స్‌ను భారత్ కోరింది. ద్రవ్య స్థిరీకరణకు కట్టుబడి ఉన్నామని, దివాలా చట్టం తెచ్చామని, మరిన్ని సంస్కరణలు తెచ్చామని, మరిన్ని సంస్కరణలు తేనున్నామని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత దాస్ ఫిచ్ ప్రతినిధులకు వివరించారు.  ఆయన ఫిచ్ ప్రతినిధులతో మంగళవారం రెండు గంటల పాటు చర్చలు జరిపారు.

మరిన్ని వార్తలు