మూడు నెలలకో కొత్త స్మార్ట్‌ఫోన్‌: ఇంటెక్స్‌

13 Jul, 2018 00:22 IST|Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: మొబైల్స్‌ తయారీలో ఉన్న ఇంటెక్స్‌ టెక్నాలజీస్‌ ఇకపై మూడు నెలలకో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను ప్రవేశపెట్టనుంది. ధరల శ్రేణి రూ.7 వేల లోపే ఉంటుందని కంపెనీ మొబైల్స్‌ ప్రొడక్ట్‌ హెడ్‌ ఇషిత బన్సల్‌ తెలిపారు. ఇన్ఫీ సిరీస్‌లో 18:9 ఫుల్‌ వ్యూ డిస్‌ప్లే ప్యానెల్‌తో రెండు కొత్త మోడళ్లను ప్రవేశపెట్టిన సందర్భంగా గురువారమిక్కడ మీడియాతో మాట్లాడారు. కంపెనీ ఫ్లాగ్‌షిప్‌ సిరీస్‌గా ఇన్ఫీ కొనసాగుతుందని చెప్పారు.   

 

>
మరిన్ని వార్తలు