నందన్‌ నీలేకని సెకండ్‌ ఇన్నింగ్స్‌

24 Aug, 2017 20:50 IST|Sakshi
నందన్‌ నీలేకని సెకండ్‌ ఇన్నింగ్స్‌

ముంబై: అందరూ ఊహించినట్టుగానే, ఆశించినట్టుగానే  నందన్‌ నీలేకని ఇన్ఫోసిస్‌  బోర్డు ఛైర్మన్‌గా ఎంపికయ్యారు.  దీంతో ఆయన సెకండ్‌ ఇన్నింగ్స్‌ మొదలైంది.  నాన్‌ ఎగ్జిక్యూటివ్‌, నాన్‌ ఇండిపెండెంట్‌ డైరెక్టర్‌గా తన  ప్రస్థానాన్ని   కొనసాగించానున్నారు. మరోవైపు శేషసాయి,  రవి వెంకటేషన్‌ బోర్డులోని తమపదవులకు  రాజీనామా చేశారు.    వీరితోపాటు విశాల్‌ సిక్కా బోర్డుకు రిజైన్‌ చేశారు.

 ఇన్ఫీ సీఎండీ గా విశాల్‌ సిక్కా  అనూహ్య రాజీనామాతో   బోర్డులో తీవ్ర సంక్షోభం నెలకొన్న సంగతి తెలిసిందే.

 

మరిన్ని వార్తలు