లీటరు రూ. 80 దాటిన పెట్రోలు

17 Jun, 2020 08:03 IST|Sakshi

11వ రోజూ ధరల పరుగు

ఇప్పటివరకు పెట్రోలు పై  రూ.6.02

డీజిల్ పై  రూ. 6.40 పెంపు 

సాక్షి, ముంబై: పెట్రోల్, డీజిల్ ధరలు బుధవారం కూడా పెరిగాయి.  పెట్రోలుపై  55 పైసలు, డీజిలుపై 60 పైసలు చొప్పున  ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు ధరలను పెంచాయి. ఇంధన ధరలు వరుసగా పెరుగుతూ వస్తున్నాయి. తాజా పెంపుతో గత 11 రోజులుగా పెట్రోలుపై రూ. 6.02, డీజిల్ పై రూ. 6.40 పెరిగినట్టయింది.  (పదవ రోజూ పెట్రో షాక్)

ప్రధాన నగరాల్లో పెట్రోలు, డీజిలు ధరలు లీటరుకు 
న్యూఢిల్లీ : పెట్రోలు ధర రూ. 77.28, డీజిల్  రూ.75.79
ముంబై :  పెట్రోలు ధర రూ. 84.15, డీజిల్  రూ.74.32
చెన్నై: పెట్రోలు ధర రూ. 80.86 డీజిల్  రూ.73.69

హైదరాబాద్ : పెట్రోలు ధర రూ.80.22, డీజిల్ రూ.74.07
అమరావతి : పెట్రోలు ధర రూ. 80.66 డీజిల్ రూ.74.54

 
 

మరిన్ని వార్తలు