మార్కెట్‌లోకి రూ 1.31 కోట్ల ఖరీదైన పోర్షే కారు..

13 Dec, 2019 20:05 IST|Sakshi

న్యూఢిల్లీ : ప్రముఖ లగ‍్జరీ కార్ల బ్రాండ్‌ పోర్షే దేశీ మార్కెట్‌లో రూ 1.31 కోట్ల ఖరీదైన కయెన్‌ కూపేను లాంఛ్‌ చేసింది. ఈ మోడల్‌ వీ8 వేరియంట్‌ ఎక్స్‌షోరూమ్‌ ధర రూ 1.97 కోట్లు పలకనుంది. వీ6 వేరియంట్‌ రూ 1.31 కోట్లకు అందుబాటులో ఉంటుంది. అన్ని పోర్షే కార్ల తరహాలోనే కయెన్ కూపే కూడా భారతదేశంలో పూర్తిగా నిర్మించిన యూనిట్ (సిబియు)గా సేల్‌కు సిద్ధమైంది. ఇది యూరోపియన్ మోడల్‌కు దీటుగా ఉంటుంది. సరికొత్త పోర్షే కయెన్ కూపేలో పోర్షే ఫీచర్లతో పాటు అత్యాధునిక సౌకర్యాలను సమకూర్చారు.

మరిన్ని వార్తలు