నాచారంలో రహేజా విస్తాస్‌

16 Jun, 2018 01:20 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రముఖ నిర్మాణ సంస్థ కె రహేజా కార్ప్‌ హైదరాబాద్‌లో మరో టవర్‌ను ప్రారంభించింది. నాచారంలో రహేజా విస్తాస్‌లో ఇప్పటికే 3 టవర్లను నిర్మించి, విక్రయించేసింది. తాజాగా నాల్గో టవర్‌ను ప్రారంభించినట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. 12 అంతస్తుల ఈ నిర్మాణంలో 2, 3 పడక గదుల గృహాలుంటాయి. ప్రారంభ ధర రూ.40 లక్షలు. ఈ ప్రాజెక్ట్‌ ఇండియన్‌ గ్రీన్‌ బిల్డింగ్‌ కౌన్సిల్‌ (ఐజీబీసీ) గుర్తింపు పొందింది.

మరిన్ని వార్తలు