రూపాయి 47పైసలు పతనం

22 Apr, 2019 10:21 IST|Sakshi

సాక్షి, ముంబై : దేశీయ కరెన్సీ  రూపాయి నష్టాలతో ప్రారంభమైంది.  డాలరు పుంజుకోవడంతో సోమవారం రుపాయి 47పైసలు  క్షీణించి 69.82 వద్ద ట్రేడింగ్‌ను ఆరంభించింది.  గురువారం 25పైసలు ఎగిసిన రూపాయి 69.35  వద్ద ముగిసింది. మరోవైపు  అంతర్జాతీయ క్రూడ్‌ ధరలు2.5 శాతం పెరిగింది. బ్యారెల్‌ చమురు ధర 73.77 డాలర్ల వద్ద 5 నెలల గరిష్టాన్నినమోదు చేసింది.

>
మరిన్ని వార్తలు