ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 250 పాయింట్ల నష్టంతో ట్రేడ్ అవ్వగా, నిఫ్టీ 82 పాయింట్ల నష్టంతో ట్రేడ్ అవుతున్నాయి.