సాక్షి, ముంబై: దేశీ స్టాక్మార్కెట్లు లాభాల్లో జోరుగా కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 226 పాయింట్ల లాభంతో 40521వద్ద, నిఫ్టీ 60 పాయింట్లుఎగిసి 11932 వద్ద కొనసాగుతున్నాయి. దాదాపు అన్ని రంగాలు లాభపడుతున్నాయి. టాటా మోటార్స్, ఎస్బీఐ, భారతి ఎ యిర్టెల్, మారుతి సుజుకి, టాటా స్టీల్,ఐసీఐసీఐ బ్యాంకు, వేదాంతా, కోల్ ఇండియా లాభాల్లో కొనసాగుతున్నాయి. మరోవైపు సిప్లా, ఐవోసీ, బీపీసీఎల్, టీసీఎస్, డా.రెడ్డీస్, నెస్లే,ఎన్టీపీసీ నష్టపోతున్నాయి.