భారీ నష్టాలు: 33వేల దిగువకు సెన్సెక్స్‌

1 Dec, 2017 15:38 IST|Sakshi

సాక్షి,ముంబై: దేశీయస్టాక్‌మార్కెట్లుభారీ నష్టాల్లో ముగిశాయి. ఆరంభంలో  కోలుకున్నా.. మిడ్‌ సెషన్‌లో  ఇన్వెస్టర్‌ కొనుగోళ్లు జోరందు కోవడంతో వరుసగా నాలుగవ రోజు కీలక సూచీలు పతనం దిశగా పయనించాయి.  సెన్సెక్స్‌ 316 పాయింట్ల నష్టంతో 32,832వద్ద, నిఫ్టీ 105పాయింట్లు క్షీణించి 10,121వద్ద  ముగిసాయి. రెండూ కీలక మద్దతుస్థాయిలకు దిగువన ముగిశాయి.  ప్రధానంగా సెన్సెక్స్‌ 33వేలకు దిగువన  క్లోజ్‌ అయింది. ఐటీ, మెటల్‌, ఫార్మా, పీఎస్‌యూ బ్యాంక్స్‌, రియల్టీ నష్టాలు మార్కెట్లను ప్రభావితం చేశాయి.

మరిన్ని వార్తలు