9న టీసీఎస్‌తో ఫలితాల బోణీ

15 Jun, 2019 08:56 IST|Sakshi

12న ఇన్ఫోసిస్‌; 17న విప్రో

న్యూఢిల్లీ: కంపెనీల క్యూ1 ఫలితాల సీజన్‌ ఆరంభమ వుతోంది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి క్వార్టర్‌ (ఏప్రిల్‌–జూన్, క్యూ1) ఫలితాలను  జూలై  9న దేశీ ఐటీ దిగ్గజం టీసీఎస్‌ బోణీ చేయనుంది. మరో ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ వచ్చే నెల 12న ఫలితాలను వెల్లడించనున్నది. విప్రో ఫలితాలు అదే నెల 17న వెలువడతాయి.

మరిన్ని వార్తలు