హనుమకొండ ఐటీ సెజ్ ఏర్పాటుకు మరింత గడువు

27 Aug, 2016 01:40 IST|Sakshi
హనుమకొండ ఐటీ సెజ్ ఏర్పాటుకు మరింత గడువు

న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (టీఎస్‌ఐఐసీ) వరంగల్ జిల్లా హనుమకొండ మండలం మడికొండ గ్రామంలో ఏర్పాటు చేయతలపెట్టిన ఐటీ/ఐటీఈఎస్ ప్రత్యేక ఆర్థిక మండలి (సెజ్)కి మరికొంత గడువు లభించింది. దీనితో సహా మొత్తం ఏడు సంస్థలకు సెజ్‌ల ఏర్పాటుకు గాను కేంద్రం మరికొంత గడువిచ్చింది.

మరిన్ని వార్తలు