టయోటా ఫార్చునర్‌ లిమిటెడ్‌ ఎడిషన్‌ విడుదల

13 Sep, 2019 11:10 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రముఖ వాహన తయారీ కంపెనీ ‘టయోటా కిర్లోస్కర్‌ మోటార్‌’ (టీకేఎం) తాజాగా తన పాపులర్‌ ఎస్‌యూవీ ‘ఫార్చునర్‌’లో లిమిటెడ్‌ ఎడిషన్‌ను మార్కెట్‌లోకి తెచ్చింది. ఈ కారు ధర రూ. 33.85 లక్షలు (ఎక్స్‌–షోరూం, ఢిల్లీ)గా ప్రకటించింది. నూతన ఎడిషన్‌ 2.8 లీటర్‌ డీజిల్‌ ఇంజిన్‌ ఆప్షన్‌తో బుధవారం అందుబాటులోకి వచి్చంది.

మరిన్ని వార్తలు