వివో పాప్‌–అప్‌  సెల్ఫీ వచ్చేసింది 

20 Jul, 2018 01:49 IST|Sakshi

ఎన్‌ఈఎక్స్‌ పేరుతో నూతన   స్మార్ట్‌ఫోన్‌@ రూ.44,990  

న్యూఢిల్లీ: చైనాకు చెందిన మొబైల్‌ ఫోన్‌ తయారీ సంస్థ వివో తన మేడ్‌ ఇన్‌ ఇండియా 8 మెగాపిక్సెల్‌ సెన్సార్‌ పాప్‌–అప్‌ సెల్ఫీ కెమెరా స్మార్ట్‌ఫోన్‌ను గురువారం విడుదలచేసింది. ఎన్‌ఈఎక్స్‌ పేరుతో జులై 21 (శనివారం) నుంచి ఆల్‌లైన్, పలు ఎంపికచేసిన షోరూమ్‌ల ద్వారా అందుబాటులోకి రానున్న ఈ స్మార్ట్‌ఫోన్‌ ధరను రూ.44,990గా నిర్ణయించినట్లు కంపెనీ ప్రకటించింది.

6.59 అంగుళాల పూర్తి హెచ్‌డీ డిస్‌ప్లే, ఫ్రింగర్‌ప్రింట్‌ సెన్సార్, గేమర్లకు అనుకూలంగా ఉండడం కోసం నూతన కూలింగ్‌ సిస్టమ్‌ ఈ ఫోన్‌లోని అదనపు ఆకర్షణలుగా వెల్లడించింది. క్వాల్‌కమ్‌ స్నాప్‌డ్రాగన్‌ 845 చిప్‌సెట్, 8జీబీ రామ్, 12 

మరిన్ని వార్తలు