ఆటో, ఆర్టీసీ బస్సు ఢీ: ఇద్దరు మృతి

9 Jan, 2018 16:58 IST|Sakshi

సాక్షి, శ్రీకాళహస్తి: చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి రూరల్‌ మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. రూరల్‌ మండలంలోని వేంపల్లి వద్ద ప్రయాణికుల ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొన్నది. ఈ సంఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. మృతులను నర్సప్పనాయుడు, వెంకటాచలపతిగా గుర్తించారు.

మరిన్ని వార్తలు